దెందులూరు నియోజకవర్గం,అప్పనవీడు లో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానము దర్శనానికి విచ్చేసిన మెగా ఫ్యామిలీ సినీ హీరో సాయి ధరమ్ తేజ్ కి స్వాగతం పలికి,శాలువాతో సత్కరించడం జరిగింది.
#SaiDharamTej
"నా సేన కోసం...నా వంతు"సామాజిక బాధ్యతగా 10,000/-(పది వేల రూపాయలు).
ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం౼సమాజ శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరూ కూడా విరాళాలు అందించి జనసేనకి ఆర్థికంగా అండగా ఉందాం౼నవ సమాజ నిర్మాణంలో బాగస్వాములం అవుదాం.
@PawanKalyan
@JanaSenaParty
#JSPForBetterSociety
ఎక్కడో మారు మూలన ఉన్న గ్రామంలో పుట్టిన నాకు 143 కోట్ల మందికి ప్రతినిధి అయిన ప్రధానమంత్రి తో కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చిన మహోన్నత వ్యక్తి
@PawanKalyan
.
#ThanksToPawanKalyan
తల్లికి,చెల్లికి న్యాయం న్యాయం చేయలేని సిఎం,బట్టలు విప్పుకు తిరిగే ఎంపీలు ఉన్నటువంటి పార్టీలో నాయకులు,అర గంట గంట అనే మంత్రి,క్యాసినో పేరుతో అస్లీల నృత్యాలు చేయించిన మాజీ మంత్రి..వీళ్ళా
@PawanKalyan
గారి మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడేది.
@JanaSenaParty
#JSPForNewAgePolitics
దెందులూరు నియోజకవర్గంలోని నాయకులు,కార్యకర్తలు
@JanaSenaParty
కి ఆర్థికంగా అండగా తమ వంతు విరాళం.జనసేన నాయకులు,కార్యకర్తలు ప్రతీఒక్కరూ పార్టీకి విరాళాలు ఇచ్చి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న
@PawanKalyan
గారికి అండగా ఉందాం.
#MyJanaSena_MyContribution
వేల మంది ఆడబిడ్డలు కనిపించడం లేదు అనే విషయాన్ని
@PawanKalyan
గారు బయటపెడితే వారి ఆచూకీ గురించి మాట్లాడకుండా ఆ విషయాన���ని వాలంటీర్స్ మీదకి మళ్ళించడం మీ చేతగాని తనం..దిష్టి బొమ్మలు తగలబెట్టేది వాలంటీర్స్ కాదు,వారి ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు,కార్యకర్తలే.
#HelloAP_ByeByeYCP
ప్రభుత్వ నిర్లక్ష్యం చేత గత సంవత్సర కాలం నుంచి నిలిచిపోయిన ఉమ్మడి ప.గో.జిల్లాలోని 4 నియోజకవర్గాలకి దాహర్తిని తీరుస్తున్న సత్యసాయి మంచినీటి పథకాన్ని పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పోలవరం నియోజకవర్గ
@JanaSenaParty
నాయకులు చిర్రి బాలరాజు గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మద్యపాన నిషేధం చేస్తాం అన్నారు కానీ మంచినీళ్లు నిషేధం చేశారు.గిరిజన ప్రాంతంలో మంచినీళ్లు కూడా అందించలేని మీరు సామాజిక యాత్ర చేసి ఎం ఉపయోగం?
--పోలవరం నియోజకవర్గంలో మంచినీళ్ళ సమస్యపై
@JanaSenaParty
రాష్ట్ర కార్యదర్శి డా.#ఘంటసాలవెంకటలక్ష్మి
#JSPForBetterSociety
దెందులూరు నియోజకవర్గంలోని వరి పండించే రైతన్నల ఆవేదన వర్ణానతీతం.వారి వేదన వింటుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన దాన్యాన్ని నిభందనల పేరుతో రైతుల దగ్గర కొనకుండా వారిని కన్నీటిపాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం
@JanaSenaParty
@PawanKalyan
#JSPForFarmers
జనసేన నాయకులు శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి కారును ద్వంసం చేసిన దుండగులు
" *తప్పుడు రాజకీయలకు ఇలాంటి దుశ్చర్యలకు బెదిరేదిలేదు - ఘంటసాల వెంకటలక్ష్మి* "
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రజా గొంతుకని ఎవ్వరూ ఆపలేరు... హౌస్ అరెస్ట్ లు చేసి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు...ఎట్టిపరిస్థితుల్లోనూ రేపు
@PawanKalyan
గారి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము.. జనసేన సత్తాని నిరూపిస్తాము..
--ఘంటసాల వెంకటలక్ష్మి
పారిశ్రామిక వేత్తల,బడాబాబుల నుంచి విరాళాలు తీసుకుని మన పార్టీని నడిపే పరిస్థితి మనకు వద్దు.మనమే పార్టీకి అండగా డబ్బులు సమకూర్చి పార్టీని ముందుకు తీసుకెళ్దాం.
@JanaSenaParty
కి విరాళం ఇచ్చి మన భవిష్యత్తుకోసం పోరాటంచేస్తున్న
@PawanKalyan
గారికి అండగాఉందాం
#MyJanaSena_MyContribution
@JanaSenaParty
ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని పరిశీలించి గుర్తించిన సమస్యలను పరిష్కరించమని,కొల్లేరు సరస్సు ప్రాంతలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని తొలగించాలని కోరుతూ "స్పందన"కార్యక్రమంలో జనసేనపార్టీ తరపున వినతిపత్రం అందించడం జరిగింది.
@PawanKalyan
ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి,ఉమ్మడి ప.గో.జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు గారు ఏలూరులో చేపట్టిన"ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట"కార్యక్రమంలో పాల్గొన్న
@JanaSenaParty
రాష్ట్ర కార్యదర్శి డా.#ఘంటసాలవెంకటలక్ష్మి.
#JSPForBetterSociety
#JSPForNewAgePolitics
చెన్నై లో"గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ"స్నాతకోత్సవం లో #ఘంటసాలవెంకటలక్ష్మి కి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఆవిడని గొప్ప మానవతావాదిగా పేర్కొంటూ యూనివర్సిటీ"డాక్టర్ అఫ్ హ్యుమానిటీ"ద్వారా"గౌరవ డాక్టరేట్"ను ఇచ్చి గౌరవించారు.
@JanaSenaParty
అధినేత శ్రీ
@PawanKalyan
గారి ఆదేశాల మేరకు ఈనెల 12,13,14 తారీఖుల్లో దెందులూరు నియోజకవర్గంలోని జగనన్న కాలనీలలో చేసిన సామాజిక తనిఖీలో గుర్తించిన జగనన్న కాలనీల దుస్థితిపై ఈరోజు 'స్పందన' కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందించడం జరిగింది.
#JaganannaMosam
దేశానికి అత్యధిక అదాయాన్ని అందిస్తున్న ఆక్వా రైతులు అనేక ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు.కావున ఆక్వా రైతుల సమస్యలని పరిష్కరించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంగుటూరు నియోజకవర్గ
@JanaSenaParty
ఇంచార్జి పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఉమ్మడి ప.గో.జిల్లా
@JanaSenaParty
అధ్యక్షులు
@GovindaRaoKGR
అధ్యక్షతన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్యనాయకులతో సమావేశం మరియు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు గారి అధ్యక్షతన ఏలూరు నగర నూతన కమిటీ ప్రకటన కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది.
స్వాతంత్ర్యం తర్వాత మత్స్యకార కులానికి చెందిన ఒక మహిళకి MLA గా టిక్కెట్ ఇచ్చి పోటీ చేయించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ.ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది.
సామాజిక న్యాయం జరగాలంటే అది కేవలం జనసేన పార్టీ వలనే సాధ్యం
--జనసేన పార్టీ ఆవిర్భావసభలో #ఘంటసాలవెంకటలక్ష్మి
ఎమ్ఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ వాళ్ళ కార్యకర్తల చేత మత్స్యపురి గ్రామానికి చెందిన జనసేనపార్టీ మద్దతుదారులపై దాడి చేయించడంతో పాటు వారి ఇండ్లను కూడా ధ్వంసం చేయించిన సంఘటనలో గాయపడిన వారిని పరామర్శించి వారికి దైర్యం చెప్పి
@JanaSenaParty
పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.
దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఈ రోజు ఏలూరులో నిర్వహించడమైనది...ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ సభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ శ్రీ నాగబాబు గారు పాల్గొన్నారు.
నారాయణ విద్యాసంస్థలకి చెందిన బస్సు ప్రమాదానికి గురై అందులో ప్రయాణిస్తున్న 17 మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని,వారికి మెరుగైన వైద్య అందించమని వైద్యులని కోరడం జరిగింది
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా నన్ను నియమించిన
@JanaSenaParty
అధినేత శ్రీ
@PawanKalyan
గారికి ప్రత్యేక కృతజ్ఞతలు....
.....నా బాధ్యతను మరింతగా పెంచిన ఈ పదవితో ఇంకా రెట్టింపు ఉత్సాహంగా ప్రజాసమస్యలపైన పోరాటం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.
గత నెల ఏలూరులో ప్రభలిన వింతవ్యాధి మరలా గత రెండు రోజుల నుంచి ఉంగుటూరు నియోజకవర్గం,పూళ్ల గ్రామంలో ఈ వింతవ్యాధి సోకి అనారోగ్యానికి గురైన బాధితులని ఈ రోజు
@JanaSenaParty
తరపున వారి వద్దకు వెళ్లి పరామర్శించడం జరిగింది...
ఇతరుల కోసం పోరాటం మానేద్దాం..ఇకనుండైన మన కోసం మనం పోరాడదాం...బానిసలుగా బ్రతకడం మానేద్దాం..ఓట్లు మనవి..సీట్లు వాళ్ళవి..మన హక్కులని మనం సాధించుకుందాం... మనది ఆకలి పోరాటం కాదు..ఆత్మగౌరవ పోరాటం.
---రాష్ట్ర స్థాయి బీసీ ల సమావేశంలో బహుజన ఉద్యమకారిణి
@Drghantasalavl
@JanaSenaParty
ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లని పరిశీలించి గుర్తించిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని కోరుతూ "స్పందన" కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది.
@PawanKalyan
#JSPForBetterSociety
విశాఖ జిల్లాలోని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో
@JanaSenaParty
క్రియాశీలక సభ్యులకు కిట్స్ పంపిణీ,సన్మాన కార్యక్రమం విశాఖ జిల్లా పార్టీ సమన్వయకర్తలు #చేగొండి_సూర్యప్రకాష్ గారి,డా.#ఘంటసాల_వెంకటలక్ష్మి గారి పరిశీలనలో నిర్వహించడం జరిగింది
#JSP_ActiveMembershipKits
రాజ్యాంగాన్ని గౌరవిస్తూ,ప్రజా గొంతుకుని వినిపిస్తూ,ప్రజా వ్యతిరేక విదానాలపై పోరాటంచేస్తూ,దేశ భక్తిని నరనరాన నింపుకున్న జనసైనికులనిఉద్దేశించి వారిని భీమవరం ఎమ్మెల్యే తాలిబన్లతో పోల్చడాన్ని
@JanaSenaParty
తరపున తీవ్రంగా ఖండిస్తూ మీ మాటలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ఆదివాసి బిడ్డలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీదా ఉంది...అడవి బిడ్డలు కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములని వైసీపీ నాయకుల అండతో భూ స్వాములు స్వాదీనం చేసుకుని వారికి జీవనాదారం లేకుండా చేయడం అమానుషం.దీనిపైన అడవి బిడ్డలకి అండగా
@JanaSenaParty
ఉంటుంది.
విశాఖ జిల్లాలోని విశాఖ తూర్పు నియోజకవర్గంలో
@JanaSenaParty
క్రియాశీలక సభ్యులకు కిట్స్ పంపిణీ,సన్మాన కార్యక్రమం విశాఖ జిల్లా పార్టీ సమన్వయకర్తలు #చేగొండి_సూర్యప్రకాష్ గారి,డా.#ఘంటసాల_వెంకటలక్ష్మి గారి పరిశీలనలో నిర్వహించడం జరిగింది
#JSP_ActiveMembershipKits
@JanaSenaParty
క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాల ప్రధానం కార్యక్రమాలకు సంభందించి విశాఖపట్నం పార్టీ ఆఫీసులో విశాఖ జిల్లాలోని 4 నియోజకవర్గ నాయకులతో చర్చలు జరిపి,పార్టీ ప్రధాన కార్యదర్శులు
@TSivasankararao
గారి,
@bolisetti_satya
గారి సలహాలు తీసుకున్న విశాఖ జిల్లా పార్టీ సమన్వయకర్తలు.
దెందులూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ వసతి గృహాలని పరిశీలించడం జరిగింది.అన్ని వసతి గృహాలు కూడా చాలా అద్వాన్నంగా ఉన్నాయి.సమస్యలు కోకొల్లలు.సరైన సదుపాయం ఒక్కటి కూడా లేదు.ఈ సమస్యలన్నీ కూడా జనసేన పార్టీ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది.
@PawanKalyan
@JanaSenaParty
దెందులూరు నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిని నష్టపోయిన రైతులని
@JanaSenaParty
ఆధ్వర్యంలో వారిని పరామర్శించి,వారి పంటని పరిశీలించడం జరిగింది.అనంతరం రైతులు తెలిపిన సమస్యలను RBK కేంద్రానికి,రైస్ మిల్లుకి వెళ్లి వారి సమస్యలని చర్చించడం జరిగింది.
#JSPWithFarmers
కొల్లేరులో అక్రమ తవ్వకాల కారణంగానే దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మహిళలు మరణించారని కావున ఈ అక్రమ తవ్వకాలకి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ 'స్పందన' కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కి
@JanaSenaParty
తరపున వినతిపత్రం అందించడం జరిగింది.
@PawanKalyan
ఈ నెల 12న
@JanaSenaParty
ఆధ్వర్యంలో జరగబోయే"యువ శక్తి"భారీ బహిరంగ సభకి సన్నాహక కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా,టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి కణితి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో టెక్కలి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
@PawanKalyan
#Yuvasakthi
*నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ గారు నరసాపురం లో ఏర్పాటుచేసిన 'నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం'లో పాల్గొన్న జనసేన పార్టీ నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి.......
రాజధానిని తాకిన గోపాలమిత్రల నిరసన గళం.విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రంలోని 2900 మంది గోపాలమిత్రలు చేపట్టిన ధర్నాలో జనసేన పార్టీ తరపున ధర్నాలో పాల్గొన్న ఘంటసాల వెంకటలక్ష్మి. గోపాలమిత్రలతో కలిసి
@PawanKalyan
గారి దృష్టికి సమస్యని తీసుకువెళ్ళారు.
విజయనగరం జిల్లా,నెల్లిమర్ల నియోజకవర్గ
@JanaSenaParty
నాయకురాలు లోకం మాధవి గారి ఆద్వర్యంలో విజయనగరం జిల్లా,నెల్లిమర్ల నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని,వారి స్థితి గతులను పరిశీలించడం జరిగింది.
@PawanKalyan
#JSPWithFishermenCommunity
కొన్ని దశాబ్దాలుగా మత్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మత్స్యకారుల తరపున మత్స్యకారుల గొంతుకని తన గొంతుకతో వినిపించనున్న జనసేనాని శ్రీ
@PawanKalyan
గారు...
ఈ నెల 20వ తారీఖున నరసాపురంలో జరగబోవు "మత్స్యకార అభ్యున్నతి సభ"కి మత్స్యకారులందరూ పాల్గొనాలని కోరుతున్నాను.
'జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు'
దెందులూరు నియోజకవర్గంలోని గ్రామ సచివాలయాలలో ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం జగనన్న ఇళ్ళ కోసం స్థలాన్ని కేటాయించి 2 సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు ఒక్క గ్రామంలో కూడా పూర్తిగా కట్టిన ఇళ్లు ఒక్కటి కూడా లేదు.
@JanaSenaParty
#JaganannaMosam
అస్వస్థతకు గురైన వారిని పరామర్శించడానికి వెళ్లిన
@JanaSenaParty
దెందులూరు నియోజకవర్గ ప్రతినిదైన ఒక మహిళని మెడలో
@JanaSenaParty
కండువా ఉందని ఇక్కడకి రావడానికి వీళ్లేదని ఈ సభ్యసమాజం సిగ్గుపడేలా అత్యంత దారుణంగా దాడిచేసిన దెందులూరు ఎమ్ఎల్ఏ,జిల్లా ఎస్పీ,ఏలూరు డీఎస్పీ,భీమడోలు సీఐ.
విశాఖపట్నం జిల్లాలోని అరకువ్యాలీ నియోజకవర్గంలో
@JanaSenaParty
క్రియాశీలక సభ్యులకు కిట్స్ పంపిణీ,సన్మాన కార్యక్రమం విశాఖపట్నంజిల్లా పార్టీ సమన్వయకర్తలు #చేగొండి_సూర్యప్రకాష్ గారి,డా.#ఘంటసాలవెంకటలక్ష్మి గారి,
@AmmisettyVasu
గారి పరిశీలనలో నిర్వహించడం జరిగింది
#JSPActiveMembership
మహిళల గురించి కాకుండా వైసీపీకి తొత్తుగా పనిచేసే ఏపి మహిళా కమీషన్ Chairperson వాసిరెడ్డి పద్మ వెంటనే రాజీనామా చేయాలని,
@PawanKalyan
గారికి క్షమాపణ చెప్పాలని,పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకోవాలని
@JanaSenaParty
తరపున డిమాండ్ చేస్తున్నాం.
#APWomenCommissionExposed
మీ
@YSRCParty
ప్రభుత్వం చేయలేరు.ఆ పనిని జనసేన పార్టీ అధినేత శ్రీ
@PawanKalyan
గారు చేస్తుంటే అడగడుగునా అడ్డంకులా??ప్ర��లు మీకు అన్ని విధాలా బుద్ది చెప్పే రోజు వస్తుంది.
--చింతలపూడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో
@JanaSenaParty
రాష్ట్ర కార్యదర్శి #ఘంటసాలవెంకటలక్ష్మి
"జగనన్న ఇళ్లు - పేదలందరికి కన్నీళ్లు" దెందులూరు నియోజకవర్గంలో పేదల కోసం జగనన్న ఇళ్లు నిర్మిస్తామని చెప్పి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఆ ఇళ్లు దుస్థితి ఇదీ..పేద ప్రజల సొంతంటి కలని, కలగానే మిగిల్చి పేద ప్రజలని మోసం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం.
@JanaSenaParty
#JaganannaMosam
ఈ నెల 12న
@JanaSenaParty
ఆధ్వర్యంలో జరగబోయే"యువ శక్తి"సభకి సన్నాహక కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా,పలాసలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మత్స్యకార వికాసవిభాగ రాష్ట్ర చైర్మన్"యువ శక్తి"ఉత్తరాంద్ర ప్రచారకర్త
@BNayakar_JSP
రాష్ట్ర కార్యదర్శులు
@Drghantasalavl
నయుబ్ కమల్ షేక్
గత 20 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా స్పందించని ప్రభుత్వం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి చొరవతో తొలిసారి పశుసంవర్దక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ గారిని మరియు సదరు శాఖామాత్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ ఇద్దరిని కలిపి ఈ రోజు చర్చ జరపడమైంది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో
@JanaSenaParty
నిర్వహించిన "యువ శక్తి" కార్యక్రమం విజయవంతం కావడంలో శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి చూపించిన నిబద్ధత అభినందనీయం.
--జనసేన అధినేత శ్రీ
@PawanKalyan
గారు
"జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు" దెందులూరు నియోజకవర్గంలో పేదల కోసం జగనన్న ఇళ్లు నిర్మిస్తామని చెప్పి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క ఇళ్లు కూడా పూర్తిగా కట్టించి ఇవ్వలేదు..పేద ప్రజలకు సొంత ఇళ్లు కట్టిస్తానని మోసం చేసిన జగన్ రెడ్డి.
@JanaSenaParty
#JaganannaMosam
ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు కాబట్టి,పేరు చెప్పే అర్హత లేదనే ఏలూరు ఎమ్మెల్యే పేరుని
@PawanKalyan
గారు ప్రస్థావించలేదు...ఏలూరు లోని అనేక సమస్యలని పవన్ కళ్యాణ్ గారు ప్రస్థావించారు..అంటే దానర్ధం ఆ సమస్యలని స్థానిక ఎమ్మెల్యే కే కదా చెప్పింది.
@JanaSenaParty
#VarahiVijayaYatra
కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు లో ఈ రోజు జనసేన పార్టీ అధినేత శ్రీ
@PawanKalyan
గారితో చేనేత కార్మికుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు #ఘంటసాలవెంకటలక్ష్మి
ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు చేసిన భూ కబ్జాలు,అక్రమంగా దోచుకున్న ఆస్తులన్నీ జనవాణి కార్యక్రమం లో అక్కడ ప్రజలు
@PawanKalyan
గారికి వినతిపత్ర రూపంలో అందిస్తారనే భయంతోనే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే మా నాయకులపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.మా నాయకులని వెంటనే విడుదల చేయాలి.
జనసేన అధినేత శ్రీ
#PawanKalyan
గారి పిలుపు మేరకు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఇసుక కొరత కారణంగా ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల కొరకు ఈ రోజు మధ్యాహ్నం దెందులూరు నియోజకవర్గంలో"ఆహార శిబిరం"ఏర్పాటు చేయడం జరిగింది.
దెందులూరు నియోజకవర్గం రెండు మండలాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని
@JanaSenaParty
తరపున పరిశీలించడం జరిగింది.అక్కడి సమస్యలని రోగులని,సిబ్బందిని అడిగి తెలుసుకోవడంతో పాటు నేరుగా అక్కడ పరిస్థితులని గమనించి తెలుసుకోవడం జరిగింది.
@PawanKalyan
#JSPForBetterSociety
విశాఖపట్నం జిల్లా,పాయకరావుపేటనియోజకవర్గం,బంగారమ్మపాలెం NAOB(Naval Altenrate Operations Base) నిర్వాసితులైన మత్స్యకారుల సమస్యలని ఈ రోజు విశాఖపట్నంలో జనసేన అధినేత శ్రీ
#PawanKalyan
గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
"జాతీయ రైతు దినోత్సవం"సందర్బంగా
@JanaSenaParty
తరపున దెందులూరు నియోజకవర్గంలోని వ్యవసాయ భూముల్లో ఉన్న రైతులని కలిసి,వారిని సన్మానించి,వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని,
@PawanKalyan
గారు రైతాంగం కోసం పరితపిస్తున్న విధానాన్ని వారికి వివరించడం జరిగింది
#NationalFarmersDay
@JanaSenaParty
మద్దతుతో గెలిచిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల పైన భీమవరం వైఎస్ఆర్ సీపీ ఎమ్ఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ తానే దగ్గర ఉండి వాళ్ళ కార్యకర్తల చేత దాడి చేయించటం పై
@PawanKalyan
గారి ఆదేశాల మేరకు ఈరోజు సంభంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది.
స్త్రీల మీద గౌరవం లేని వారు మాత్రమే అలాంటి అహంకార పూరితమైన చర్యలకి పాల్పడతారు...చెల్లెమ్మ #ఘంటసాలవెంకటలక్ష్మి పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను...చెల్లెమ్మకి పూర్తిగా అండగా ఉంటాం___
MRPS వ్యవస్థాపకులు #మందకృష్ణ_మాదిగ గారు
మెడలో
@JanaSenaParty
కండువా చూసి ఓర్వలేక సాక్షాత్తు
@YSRCParty
MLA మరియు ఆయన ప్రోద్వలంతో ఆయన అనుచరులు,పోలీస్ అధికారులు చేసిన దౌర్జన్యానికి,దాష్టీకానికి సరిగ్గా ఈ రోజుకి ఒక సంవత్సరం అయ్యింది.
వైసీపీ పాలనకి,దౌర్జన్యాలకి దాష్టికానికి కాలం చెల్లింది.తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు
రాష్ట్ర ప్రయోజనాల కోసం
@PawanKalyan
గారు తగ్గీ మరి పొత్తు పెట్టుకున్నారు...గెలుపు,ఓటములను నిర్ణయించేది జనసేన పార్టీ నే..అసెంబ్లీ కి,పార్లమెంట్ కి పంపించే బాధ్యత
@JanaSenaParty
తీసుకుంటుంది...అన్నింటిలో కూడా మా ఓటా మాకు కావాలి.
#HelloAP_VoteForJanaSenaTDPBJP
గుంటూరు మేయర్ పిచ్చి కుక్కలాగా,ఖండకావరంతో
@PawanKalyan
గారి గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి...
@mnadendla
గారు చెప్పినట్టు పోలీసులే సుమోటాగా మేయర్ పై కేసు పెట్టి,చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుంది.
#HelloAP_ByeByeYCP
వ్యక్తిగతంగా వాళ్లు ఫేమస్ అవుదామనే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు...
@PawanKalyan
గారు గొప్ప మనసుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలని ఆదుకుంటుంటే ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా దారుణం.
---
@JanaSenaParty
రాష్ట్ర కార్యదర్శి #ఘంటసాలవెంకటలక్ష్మి
దెందులూరు నియోజకవర్గం,గాలాయగూడెం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన "#శ్రీఅచ్చమ్మపేరంటాలుతల్లి" ఉత్సవాల్లో భాగంగా ఆఖరు రోజు అయినటువంటి 9వ రోజున
@JanaSenaParty
కి చెందిన ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఉత్సవంలో పాల్గొనడం జరిగింది.
స్వశక్తితో సినీ జగత్తులో ఆకాశం అంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగి తన నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్న వ్యక్తి,నన్ను రాజకీయల వైపు మళ్లించి ఇప్పుడు నా స్థాయికి కారణమైన #కొణిదల_చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
@KChiruTweets
ఆల్ ఇండియా బి.సి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా #ఘంటసాలవెంకటలక్ష్మి ని సమాఖ్య జాతీయ అధ్యక్షులు,మాజీ న్యాయమూర్తి, జాతీయ బి.సీ కమీషన్ మాజీ చైర్మన్,ప్రస్తుత 'A P Higher Education Regulatory & Monitoring Commission' Chairperson జస్టిస్ వి.ఈశ్వరయ్య గారు నియమించడం జరిగింది.
దెందులూరు నియోజకవర్గంలో ఉన్న జవహర్ నవోదయ పాఠశాలలో ఆహారం వికటించి అస్వస్థతకు గురయ్యి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని,వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడం జరిగింది.
@PawanKalyan
@JanaSenaParty
దేశంలో విజ్రంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వలన ఆహారానికి ఇబ్బందిపడుతున్న దెందులూరు నియోజకవర్గం,అప్పనవీడు గ్రామంలోని పేద కుటుంబాలకి #జనసేనపార్టీ
ఆధ్వర్యంలో గుడ్లు పంపిణీ చేయడం జరిగింది.
#IndiaFightsCorona
పదవ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కర్నూల్ లో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకురాలు #ఘంటసాలవెంకటలక్ష్మి
#JusticeForSugaaliPreethi
జనసేన అధినేత శ్రీ
@PawanKalyan
గారి ఆదేశాలతో ఏలూరులోని అంతుబట్టని వ్యాదితో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ముగ్గురు వైద్య నిపుణులుతో ప్రత్యేక బృందం ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించడం జరిగింది.
అన్నం పెట్టే రైతన్న కుటుంబాలని ఆదుకోవాలని JanaSena Party అధినేత
@PawanKalyan
గారు మంచి మనసుతో చేస్తున్న గొప్ప కార్యక్రమాన్ని కూడా ఆపాలన ప్రయత్నించే
@YSRCParty
వాళ్ళ నీచమైన ఆలోచన ఫలించదు... ఎన్ని అడ్డంకులు ఎదురైనా గొప్ప కార్యక్రమాలు ఆగవు,ఆపలేరు.
#JanaSenaRythuBharosaYatra
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటున్న
@JanaSenaParty
రాష్ట్ర కార్యదర్శి #ఘంటసాలవెంకటలక్ష్మి మరియు జనసేన పార్టీ మత్యవికాస విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ గారు
రాజ్యాంగంబద్దంగా పరిపాలించే ప్రభుత్వం కేవలం
@JanaSenaParty
తోనే సాధ్యం.420 పాలనని గద్దెదించి మహోన్నత వ్యక్తి అయినటువంటి
@PawanKalyan
గారిని ముఖ్యమంత్రిని చేసి తద్వారా రాజ్యాంగబద్ద పరిపాలనని ప్రజలకి అందించడమే ప్రతీ జనసైనికుడి లక్ష్యం...
--డా.#ఘంటసాలవెంకటలక్ష్మి
ఉమ్మడి ప.గో.జిల్లా,ఉండి నియోజకవర్గం,కాళ్ళ మండల
@JanaSenaParty
ఆత్మీయ సమావేశం కాళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఏసీ మెంబెర్ కనకరాజు సూరి గారు,ఉండి నియోజకవర్గ జనసేన నాయకులు జుత్తిగ నాగరాజు గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
దెందులూరు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు నెరుసు మల్లికార్జునరావు గారి కుటుంబానికి ఆర్థికసహాయం అందించడంతో పాటు వారి పిల్లల బవిష్యత్తుకి కూడా భరోసా అందించిన
@JanaSenaParty
అధినేత శ్రీ
@PawanKalyan
గారు.
#JanaSenaRythuBharosaYatra
సొంత పార్టీలో ఉన్న ఒక మహిళనే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇంకా వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళని ఇంకెన్ని ఇబ్బందులు పెట్టుంటారో??? అవును...పెట్టారు.సొంత పార్టీ ప్రజలలోనే తిరుగుబాటు వచ్చిందంటే ఇంకా ఈ పార్టీ పతనం మొదలైంది..
మహిళలకి ఇంత ఆవేదనకి గురిచేస్తున్న ఎవ్వరైనా పతనం కావాల్సిందే