అసమానతలు తగ్గించి,పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్ద్వారా మరో అడుగు ముందుకేశారు జగనన్న..మంచి చదువు, మంచి వైద్యం,మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం,నా అక్క చెల్లెమ్��ల్లో సాధికారిత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.