భారత ప్రధాని నోట ఉదయ్ అన్న మాట..
కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు.
మన బ్యాలెట్ వరుస సంఖ్య 9
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
పార్లమెంట్ లో ఉండవలసిన వ్యక్తి
తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ( టీ టైం ఉదయ్ )
- టీడీపీ అధినేత శ్రీ నారా చంద్ర బాబు నాయుడు .
మన బ్యాలెట్ వరుస సంఖ్య 9
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
ఈ రోజు కాకినాడ రూరల్ ఉమ్మడి ఎమ్మెల్యే జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ పంతం నానాజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#Janasena
#tangellaudaysrinivas
#kakinada
#AdminPost
కాకినాడ సిటీ ఉమ్మడి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీ కొండ బాబు గారిని శ్రీ సుధీర్ బాబు గారి స్వగృహం లో కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#Janasena
#TDP
#Kakinada
ప్రజలకు మంచి చేద్దామని.....
ప్రజలకు మంచి చేద్దామని ఉద్దేశంతో పిఠాపురం వెళ్లాను. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి కేటాయించడంతో నేను విజయం సాధిస్తే చేస్తానన్నా అభివృద్ధి కన్నా పవన్ కళ్యాణ్ వస్తే పిఠాపురం మరింత అభివృద్ధి చెందుతుంది.
దేవి నవరాత్రులను గుర్తు పెట్టుకొని ఈవిఎంలో 9 నెంబర్ లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన ఎంపి అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్)ను గెలిపించాలి.
పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరించా
పార్టీ కోసం పవన్ గారు చెప్పిందే చేశా... సొంత నిర్ణయాలు లేకుండా పని చేశా...
పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగానే పనిచేసా...
పనిలో నా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణే పవన్ గారికి నా పట్ల నచ్చింది...
#AdminPost
పెద్దాపురం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారిని మరియు స్థానిక జనసేనపార్టీ ఇంచార్జ్ తుమ్మల బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#tangellaudaysrinivas
ఎన్డీయే కూటమి భారీ బహిరంగసభలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించిన జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు, కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ( టీ టైం ఉదయ్ ) గారు.
మన బ్యాలెట్ వరుస సంఖ్య 9
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
#tangellaudaysrinivas
ఈ రోజు గొల్లప్రోలు మండలం రైస్ మిల్లర్స్ నా��కులు మరియు వారి సిబ్బందిని కలసి, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం గెలిపించుకోవడం ఆవశ్యకతపై వివరించిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#tangellaudaysrinivas
పెద్దాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ తుమ్మల రామస్వామి(బాబు) గారిని కాకినాడ జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్న ఉదయ్ గారికే మా మద్దతు.
ఈ ప్రభుత్వంపై విసిగిపోయి ఉన్నాం. ఉద్యోగులం తీవ్రంగా నష్ట పోయం. మా మంచి ప్రభుత్వం కావాలి.
ఎంపిగా ఉదయ్ గారు గెలవాలి. పవన్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవాలి.
#tangellaudaysrinivas
|
#Janasnena
|
#Kakinada
|
#KakinadaMp
డబ్బు ఉంటే రాజకీయ నాయకులు అవుతారంటే అంబానీయే ప్రధాని అవ్వచ్చు మోడీ ప్రధానమంత్రి ఎందుకయ్యారు. డబ్బు ఒక్కటే రాజకీయాలు నిర్ణయించవు. చలమలశెట్టి సునీల్ కు అన్ని వేల కోట్లు వుండి ప్రజల్లో తిరుగుతూ ప్రజా సేవ చేస్తూ సమస్యల పైన పోరాడితే ప్రజలు గుర్తించే వారేమో.
#AdminPost
తుని పట్టణ పెద్దలు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి గారిని మరియు ఆయన కుటుంబ సభ్యులను కలసి మద్దతు కోరిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#tangellaudaysrinivas
#Janasena
#kakinada
కాకినాడ మజీద్ సెంటర్ నందు జామియా మజీద్ కమిటీ ముస్లిం సహోదరులు ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందు నందు కాకినాడ సిటీ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)గారితో కలసి పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు.
#AdminPost
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#tangellaudaysrinivas
#Janasena
#TDP
NDA కూటమి భారీ బహిరంగ సభా వేదికపై చేరుకున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ( టీ టైం ఉదయ్ ).
మన బ్యాలెట్ వరుస సంఖ్య 9
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
#AdminPost
My First Vote to Janasena
కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, మా మొదటి ఓటు జనసేనపార్టీకే అంటూ జై కొట్టిన యువత.
#tangellaudaysrinivas
#Janasena
#Kakinada
#AdminPost
పిఠాపురం పట్టణం, 3, 6 వార్డుల శ్రీమతి కుక్కల నాగమణి మరియు అరుణ శ్రీ గార్ల నేతృత్వంలో సుమారు 45 మంది ఆడపడుచులు కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆద్వర్యంలో జనసేనపార్టీలోకి చేరడం జరిగింది.
మే 13 (సోమవారం) జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్సభ నియోజకవర్గానికి జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారికి ఈవిఎం మిషన్లో నెంబర్ తొమ్మిది (9)పై గల గాజు గ్లాసు గుర్తుపై తమ ఓటును వెయ్యవలసిందిగా ప్రార్థన.
టీడీపీ మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారిని, తుని నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి యనమల దివ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#AdminPost
తుని పట్టణ పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ చెక్క తాతబాబు గారిని మరియు ఆయన కుటుంబ సభ్యులను కలసి మద్దతు కోరిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
కాకినాడ రూరల్ వాకలపూడి పెద్దలు, క్షత్రియ సంఘం నాయకులు శ్రీ మండపాటి శ్రీనివాస్ రాజు గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్(టీ టైం ఉదయ్) గారు.
మన బ్యాలెట్ వరుస సంఖ్య 9
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
#AdminPost
కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మీ గారిని మరియు టీడీపీ స్టేట్ కమిటీ సెక్రటరీ శ్రీ పిల్లి సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#AdminPost
తుని పట్టణ పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కుసుమంచి శోభారాణి గారు మరియు శ్రీ సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
పార్టీలు మారే వ్యక్తి కాదు...పార్టీకి కట్టుబడి పని చేసే వ్యక్తిని...
పేద, మధ్యతరగతి సమస్యలను తెలుసుకునే వ్యక్తిని..
ప్రజల్లో తిరిగే వ్యక్తిని, ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిని
పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ నమ్మారు..
#AdminPost
ఈ రోజు పిఠాపురం మండలం, ఎఫ్.కే పాలెం గ్రామ నాయకుడు శ్రీ దాసం పట్టాభి గారి ప్రాబల్యంతో గ్రామ ముఖ్యమైన దళిత నాయకులు కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో జనసేనపార్టీలోకి చేరారు.
#tangellaudaysrinivas
#janasena
ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కి చేసిన పాపం ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుంది.
మన రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల రావలసిన కంపెనీలు, విదేశీ పెట్టుబడులు శూన్యం. ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలన వల్ల 25 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్లింది.
#voteforuday
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
కూటమి గెలుపుగా అడుగులు వేస్తున్న టిడిపీ సోదర సోదరీమణులకు నా కృతజ్ఞతలు తెలుపుతూ.
మీ... ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ
అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చిన అనంతరం ప్రెస్ మీట్ లో కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అని అన్నారు.
#tangellaudaysrinivas
|
#Janasnena
|
#Kakinada
|
#KakinadaMp
|
#AdminPost
కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన గొల్లప్రోలు పట్టణ జనసేనపార్టీ యువకులు.
పార్లమెంట్లో నేషనల్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం గొంతెత్తుతా..
నేషనల్ డ్రైనేజీ సిస్టమ్ కు కేంద్ర మం���్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
ఆరోగ్యం కోసం ఈ వ్యవస్థ కీలకం.
మన బ్యాలెట్ వరుస సంఖ్య 9
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
#AdminPost
పిఠాపురం పట్టణం, శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి నేతృత్వంలో 32 మంది యువకులు కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆద్వర్యంలో జనసేనపార్టీలోకి చేరడం జరిగింది.
#Janasena
#tangellaudaysrinivas
దళితులను చంపి డోర్ డెలివరి చేసిన నాయకులు , అంబేడ్కర్ విగ్రహానికిపూల దండ వేస్తే దళితులు తరిమి కొట్టారు.
దళితులకు, బీసీలకు అన్యాయం చేసిన వారు వైసీపీ పెద్దలుగా చలామణి అవుతున్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర్, డ్వాక్రా మహిళల సొమ్ము, అక్రమ మైనింగులు చేసే వ్యక్తులు మమ్మల్ని ఓడిస్తారా.?
#AdminPost
కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దత్త ప్రచారకుడు శ్రీ లక్ష్మినారాయణ దత్త గారు.
#Janasena
#tangellaudaysrinivas
#AdminPost
ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ వరుపుల తమ్మయ్యబాబు గారిని మర్యాదపూర్వకంగా కలసిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు.
#tangellaudaysrinivas
#Janasena
ఈ రోజు ఉదయం కాకినాడ సిటీ నుండి కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారి సమక్షంలో చేరిన పలువురు వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరిని ఉదయ్ గారు జనసేన కండువాలు వేసి ఆప్యాయంగా ఆహ్వానం పలికారు
కాకినాడ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) అనే నేను పోటీ చేస్తున్నాను. ఈవిఎం మిషన్ లోని సీరియల్ నెంబర్ తొమ్మిదిలో గాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన
#AdminPost
కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేనపార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ బి.సి నాయకులు మరియు జనసేనపార్టీ శ్రేణులు.
#Janasena
#tangellaudaysrinivas
పెద్దాపురం జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ తుమ్మల రామస్వామి గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు సమస్యలపై వినతిపత్రం కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారికి ఇచ్చిన రాగంపేట గ్రామ భాస్కర్ కాలనీ వాసులు.
#tangellaudaysrinivas
|
#Janasnena
|
#Kakinada
|
#KakinadaMp
కాలుష్యం పెను ప్రమాదం
దేశంలో నేషనల్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
ఇండస్ట్రియల్ వ్యర్థాలు గ్రామాలలోని నీటి కాలువలలో వదలడంతో నీరు కలుషితం అవుతుంది.
పార్లమెంటులో నేషనల్ డ్రైనేజీ వ్యవస్థపై మాట్లాడతా.
నీటి కాలుష్యాన్ని అరికడితే ప్రజారోగ్యం మెరుగుపడుతుంది.
కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంత లక్ష్మీ సత్యనారాయణ మూర్తి గారి తనయుడు మాధవపట్నం మాజీ సర్పంచ్ శ్రీ పిల్లి కృష్ణ ప్రసాద్ గారు మరియు ఆయన అనుచర వర్గంతో మన కాకినాడ ఎంపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
తునిలో మార్మోగిన కూటమి ప్రచారం.
ఈ ర్యాలీలో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) గారు, రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు.
మన బ్యాలెట్ వరుస సంఖ్య 9
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.
#tangellaudaysrinivas
|
#teatimeuday
|
ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బైక్ ర్యాలీలో కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్(టీ టైం ఉదయ్) గారు, ప్రత్తిపాడు అసెంబ్లీ కూటమి అభ్యర్థి శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు పాల్గొన్నారు.