Thank you
@ncbn
garu and the people of Uravakonda for your trust and support as I take on the responsibility of Andhra Pradesh's Finance, Planning, and Commercial Taxes Minister. Your faith inspires me to work tirelessly for our state's progress. Today also marks a special moment
సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసి సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారు నన్ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు అంశాల పై ఈ సందర్భంగా చర్చించడం జరిగింది.
#PayyavulaKeshav
#Savitamma
#AndhraPradesh
#Amaravati
తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేట్ మరమ్మత్తు పనులను ప్రారంభించిన నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది. ఈ పనులను, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
#Tungabhadra
#TBDam
#AndhraPradesh
తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ప్రభుత్వం అప్రమత్తం.
నీటిని నిలువరించేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్ణాటక ప్రభుత్వం, తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో చర్చించడం జరిగింది.
1. తుంగభద్ర డ్యాంకు గేట్ లాక్ సిస్టం లేకపోవడం వల్లే ఇబ్బందులు
2. గేట్ కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ
ఈ రోజు ప్రధాని
@narendramodi
గారితో ఏపీ సీఎం
@ncbn
గారు సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు. సమావేశంలో పోలవరం, రాజధాని అమరావతి, ఏపీ పునర్విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు అందేలా చూడాలని విజ్ఞప్తి
తుంగభద్ర జలాశయం పరిశీలన అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలను మీడియా సమావేశంలో వివరిస్తున్న మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్ మరియు శ్రీ నిమ్మల రామానాయుడు గారు. సమావేశంలో పాల్గొన్న డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు.
#Tungabhadra
#TBDam
#AndhraPradesh
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి
@nsitharaman
గారితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు మరియు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు.
#AdminPost
#NirmalaSitharaman
#PayyavulaKeshav
శ్రీవారి సేవలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు.
సోమవారం రోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాజకీయ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి మరియు పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర గార్లతో కలిసి దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక,
కర్ణాటకలోని హోస్పేట వద్ద మంగళవారం మధ్యాహ్నం తుంగభద్ర డ్యామ్ ని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి
@siddaramaiah
గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి భోసరాజు గారు, మంత్రి శివరాజ్
ఈ రోజు కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ పరిశీలన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఇతర
కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు, గుంతకల్లు ఎమ్మెల్యే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో భేటి ప్రధానాంశాలు...
1.ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలు, వాటి వల్ల కలిగిన నష్టం పై కేంద్ర మంత్రికి ప్రాథమిక నివేదికను అందించాను
2.ఈ సంధర్భంగా వరదల కారణంగా పట్టణ ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయిన
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యులు ప్రారంభించింది. ఇందుకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఛైర్మన్ గా, టాటా గ్రూప్ సంస్థల అధిపతి శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్ కో ఛైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే,
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు నీరు, చెట్టు కింద జరిగిన పనులు మరియు వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు గురించి రెండు నెలల వ్యవధిలో జరిగిన 3వ విడత సమీక్షా సమావేశంలో శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శ్రీ నిమ్మల రామానాయుడు గారు, బీద రవిచంద్ర గారు మరియు
అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో హంద్రీనీవా కాలువ పనులపై హెచ్.ఎన్.ఎస్.ఎస్ అధికారులతో సమీక్ష. హెచ్.ఎన్.ఎస్.ఎస్ కింద తొలి దశలో జిల్లాలో ఉరవకొండ వరకు ఉన్న మెయిన్ కెనాల్ ను విస్తరించడం, దాని తర్వాత హోతూరు, చాబాలా కెనాల్ ను పునరుద్ధరించడం, అనంతరం కింద ఉన్నటువంటి చీకుదుర్తి,
అనంతపురంలో ఘనంగా 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
ఈ రోజు ఉదయం అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ
వరద సహాయక చర్యల పై సీఎం చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు.
1. వరదల్లో మృతిచెందినవారి గుర్తింపు, వారి కుటుంబాలకు అప్పగింత...ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపున అంత్యక్రియలు నిర్వహించాలని సూచన
2. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
3. ప్రతి కుటుంబానికి ఇంటివద్దకే నిత్యావసర
అనంతపురం ఆర్.అండ్.బి అతిథి గృహంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
#AdminPost
బ్రాండ్ చంద్రబాబు గారితోనే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని, టీం చంద్రబాబు తమ శక్తికి మించి పని చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మళ్ళీ పట్టలెక్కిస్తామని మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం
ఢిల్లీ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా మొత్తం ఎనిమిది అంశాలపై కీలక ప్రతిపాదనలు చేశాను.
1. ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పోరేషన్ సేవలపై ఉన్న జీఎస్టీ మినహాయింపు
2. మద్యం తయారీలో వినియోగించే ఎక్సట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ నుంచి వ్యాట్ పరిధిలోకి
అవకాశం ఉన్న చోట పన్నులను పెంచి ఆదాయం పెంచుకోవాలనే గత జగన్ ప్రభుత్వం ఆలోచన చేసింది. తద్వారా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పన్నుల క్రమబద్ధీకరణ, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్ర పరిస్థితిని మళ్ళీ దారిన పెట్టే ఆలోచన తోనే టీం చంద్రబాబు పని చేస్తుంది.
#NaraChandraBabuNaidu
అమరావతి లో భూ కేటాయింపుల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.
సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శ్రీ పి నారాయణ గారు, శ్రీ కొల్లు రవీంద్ర గారు, శ్రీ
వరద నష్టం అంచనాల కోసం వచ్చిన కేంద్ర బృందం రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాల పర్యటన అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా చూడవద్దన్నారు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఈసారి మంత్రి వర్గ సమావేశంలో గతానికి భిన్నంగా అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఈ-ట్యాబ్లో మంత్రులకు
అనంతపురంలో న్యాయవాదుల అసోసియేషన్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
#PayyavulaKeshav
#Anantapur
#AndhraPradesh
నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిగింది. బ్రాండ్ ఏపీ ని తిరిగి పునర్నిర్మించుకోవాల్సిన అవసరం అధికారుల పై ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు కలెక్టర్ల సదస్సులో సూచించారు. ఇకపై మూడు నెలలకోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు.ఇకపై
ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామం వద్దనున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఈ రోజు పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసుల రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#PayyavulaKeshav
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర మరియు ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, మౌళిక సదుపాయాల కల్పన మరియు పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తునట్లు ఈ రోజు బడ్జెట్లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి
@nsitharaman
గారు.
ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతిని పరిశీలించడంతో పాటు మంపు ప్రాంతాలను సందర్శించడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో కాలువల పూడిక తీత, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఈ నష్టం వాటిల్లింది. వరద బాధితులకు సహాయం అందించడం ప్రభుత్వ తొలి ప్రాధాన్యత. వారికి ప్రభుత్వం నుంచి
ఈ రోజు ఉదయం శాసన సభ, శాసన మండలి ఉమ్మడి సమావేశానికి వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు.
#AdminPost
#AbdulNazir
#NaraChandrababuNaidu
#PayyavulaKeshav
అనంతపురం రూరల్ పరిధిలోని ఎం.నారాయణపురం గ్రామంలోని ఆర్డిటి చెక్ డ్యామ్ దగ్గరలో రూ.4.79 కోట్లతో నిర్మించ తలపెట్టిన వంతెన పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ
అనంతపురంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు, నాయకుల నుంచి అర్జీలను స్వీకరించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు.
#AdminPost
#PayyavulaKeshav
#PrajaDarbar
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలు, వాటి వల్ల కలిగిన నష్టం పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి వివరించిన ఏపీ ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. ఈ విశేషాలు పలు దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
#AdminPost
#NirmalaSitharaman
#PayyavulaKeshav
#Delhi
భారతజాతి స్వాతంత్ర్యం కోసం తెల్లవాడి తుపాకీ తూటాకు తన గుండెనిలిపి ఎదురు నిలిచిన ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆ మహమనిషిని స్మరించుకుందాం. ఆయన నిస్వార్థ ప్రజా జీవితం, నిర్భీతి, నిజాయితీ, నిబద్ధత, నేటి యువతకు స్ఫూర్తి కావాలి.
#TanguturiPrakasam
నేడు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామ���వేశం కనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాల పై సీఎం ప్రధనితో చర్చిస్తారు. పర్యటనలో భాగంగా హోమ్ శాఖ మంత్రి
భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు!!🇮🇳
స్వాతంత్య్రం మనకు కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత.ఈ రోజు ఎందరో త్యాగధనుల పోరాటం, ధైర్యం, మరియు త్యాగం మనం స్మరించుకోవాలి.మన సమాజాన్ని, దేశాన్ని సుస్థిరంగా మలిచేందుకు అందరం కలిసి కృషి
నిన్న HNSS కాలువ నుండి ముద్దులాపురం, ఇప్పేరు చెరువులకు వెళ్లే కాలువ చోళసముద్రం వద్ద తెగడంతో రైతుల పొలాల్లోకి నీరు వెళుతుండడంతో SE దేశేనాయక్, EE స్వరూప్ కుమార్ గార్లకు ఫోను ద్వారా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. నీటిపారుదల అధికారుల పర్యవేక్షణలో కలువ గండి పడ్డ చోట
ఈ రోజు ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, కేంద్రం నుండి రావాల్సిన నిధులు పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలానే, పెండింగ్ బిల్లులు, శాఖల వారీగా వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
#NaraChandraBabuNaidu
ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఆంద్రప్రదేశ్ కు పెద్దపీట వేసింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి ఈ ఆర్థిక సంవత్సరంలో 15 వేల కోట్ల రూపాయల కేటాయింపు, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయ్యేలా తోడ్పాటు, వెనుకబడ్డ రాయలసీమ,
సీఎం ఢిల్లీ టూర్ హైలైట్స్...
జూలై 4న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు.
1. మొదటి రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోడి తో సహా 7 కేంద్ర మంత్రులతో భేటీ.
2. విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి,
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాలలో సహాయక చర్యలు నిరంతరం జరుగుతున్నాయి. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.పలుశాఖల అధికారులతో జరిగిన
బుధవారానికి GBC కి మరమ్మతులు పూర్తి...
ఉండబండ వద్ద గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ) ప్రధాన కాలువ కోతకు గురైన గట్టుకు బుధవరం నాటికి మరమ్మతులు పూర్తి చెయ్యాలని అధికారులకు సూచించాను. ఈ మేరకు జీబీసీ ఈఈ వెంకటరమణ గారు మంగళవారం ఇతర అధికారులతో కలిసి కాలువపై పర్యటించి, దెబ్బతిన్న
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను యూపీఎస్సీకి ధీటుగా తయారు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పని చేస్తుంది. గత ప్రభుత్వం తన అస్మదీయులకు బంధువులను సభ్యులుగా నియమించడం ద్వారా కమిషన్ ను నిర్వీర్యం చేసింది...
#NaraChandrababuNaidu
#PayyavulaKeshav
ఈ నెల 22వ తేది నుండి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో మిగిలిన 4 శ్వేతపత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు గవర్నర్ ప్రసంగం, మర్నాడు ధన్యవాద తీర్మానం అనంతర�� శ్వేత పత్రాలను సభలో ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
#PayyavulaKeshav
#Amaravati
#APAssembly
ప్రజా సమస్యల పరిష్కరంలో అలసత్వం వద్దు...అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సూచన.
1. అనంతపురం ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంగళవారం ప్రజాదర్బార్
2. వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు
3. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే వీలు ఉంటే వెంటనే
వరదల పై జగన్ అబద్ధ ప్రచారం పై ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ...
తన ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుని మళ్లించి విజయవాడ నగరాన్ని ముంచామని వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం పై సీఎం చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇచ్చారు.బుడమేరు వాగు అనేది ఒక డ్రైన్ మాత్రమే, దానికి గేట్లు
మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్, నారాయణ గారి ప్రెస్ మీట్ హైలైట్స్
1. వరద ప్రభావం నుండి చాలా ప్రాంతాలు బయట పడుతున్నాయి.
2. 170 సచివాలయం ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్.
3. ఉదయం అల్పహారానికి ఆరున్నర లక్షల ప్యాకెట్లు, మధ్యాన్న భోజనానికి 8 లక్షలు ప్యాకెట్ల పంపిణీ.
4. రాత్రికి 10 లక్షల
ఈ రోజు హైదరాబాద్ లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, ఇతర పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ప్రజాభవన్లో ముఖ్యమంత్రులు
@ncbn
,
@revanth_anumula
గార్ల మధ్య జరగనున్న సమావేశం కు సంబంధించి ముఖ్య అజెండాపై ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఇతర మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి
"ఎన్టీఆర్ భరోసా" సామాజిక పింఛన్ల పంపిణీ సందర్భంగా గుండుమల గ్రామానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లను ఈ రోజు మడకశిర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ M S రాజు గారు, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ టీ.ఎస్ చేతన్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల
వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకం కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతోంది. మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవటం జరుగుతుంది.
రాజకీయంగా దశాబ్దాల పాటు అనేక పోరాటాలు చేసిన, ప్రముఖ రాజకీయ నాయకులు, CPM జాతీయ ప్రధాన కార్యదర్శి " సీతారాం ఏచూరి " గారి మరణవార్త బాధాకరం. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సిపిఎం శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
Red Salute, Comrade!
వరద బాధితులకు అందించే పరిహారం పై ముఖ్యమంత్రి సమీక్ష...
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునే చర్యల్లో భాగంగా ఎన్యుమరేషన్ పక్కాగా పూర్తి చేసి 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు. వరదల కారణంగా రూ. 2,13,456 ఇళ్లు నీటమునిగినట్లు ప్రభుత్వం
నేడు తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి...
గిడుగు వెంకట రామమూర్తి గారు ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యులు. ఉపాధ్యాయునిగా, చరిత్ర మరియు శాసన పరిశోధకునిగా, విద్యావేత్తగా ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవలందించారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి
అనంతపురంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు, నాయకుల నుంచి అర్జీలను స్వీకరించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు.
#AdminPost
#PayyavulaKeshav
#PrajaDarbar
ఈరోజు గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన జరిగిన BAC సమావేశంలో ముఖ్యంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, జనసేన పార్టీ నుండి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, బీజేపీ నుండి శ్రీ విష్ణు కుమార్ రాజు గార్లు పాల్గొన్నారు. సమావేశంలో సభలో
ఎన్నికల హామీల్లో భాగంగా అనంతపురం జిల్లా ప్రజలకు ఉద్యాన పంటల ఎగుమతులకు, ప్రయాణీకుల సౌకర్యార్థం, మరియు ఏవియేషన్ ట్రైనింగ్ కొరకు అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు శ్రీ
ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్��హించన ప్రజా దర్బార్ లో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వీటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
#PrajaDarbar
#TDP
#Amaravati
#AndhraPradesh