అంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రావులపాలెం డిపో నుండి కాశీ - అయోధ్య యాత్ర ప్రత్యేక బస్సు నేడు ప్రారంభించబడింది.ఈ యాత్ర నందు అన్నవరం, సింహాచలం,అరసవల్లి, పూరీ,కోణార్క్,భువనేశ్వర్, గయా, కాశీ, త్రివేణి సంగమం, అయోధ్య తదితర పుణ్యక్షేత్రాల దర్శనం అనంతరం రావులపాలెం చేరుకుంటుంది