CMO Andhra Pradesh
2 days
నైపుణ్య శిక్షణ శాఖ,ఎంఎస్ఎంఇ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్, సెర్ప్ అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు