దాదాపు 30 సం.ల క్రితం మానవ హక్కుల నాయకపడు బాలగోపాల్ ని ఖమ్మం పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లినప్పుడు “నేను బ్రాహ్మడిని కాబట్టి చంపకుండా వదిలేశారు. వేరే వాళ్ళయితే ఆచూకి కూడా దొరికేది కాదు” అని English daily కి
@IndianExpress
interview ఇచ్చాడు.
*బహుజనులారా-బహుపరాక్:- * మనుస్మృతి ప్రకారం “శూద్రవర్ణం” అనేది పై మూడువర్ణాలకు సేవలు చేయడానికి నిర్దేశించబడిందని చదువుకున్నాం. ప్రస్తుతం శూద్రవర్ణం నుండి పైకెదిగిన రెండు-మూడు కులాలకు సేవలు చేయడంలో బహుజన కులాలకు చెందిన (SC,ST,BC,Minorities) *_“నాయకులుగా” _*చలామ���ి అయ్యే
'लेनिन' के बिना दुनिया 'मार्क्सवाद' को नहीं जान पाती। अगर "कांशीराम" पैदा नहीं हुए होते तो इस देश को समझ ही नहीं आता कि "अम्बेडकरवाद" क्या है। यदि "मायावती" मुख्यमंत्री न होतीं तो प्रशासन कैसा होता, इसका अनुभव "*बहुसंख्यक समुदाय* (SC,ST,BC,Minorities) को नहीं होता। यदि
*ఆకాశంలో బహుజన్ సమాజ్ పార్టి*
అంబరాన్నంటిన అంబేద్కర్.
అందుకునే ప్రయత్నంలో
రెండు రాష్ట్రాల బి.ఎస్.పి.(B.S.P) ప్రతినిధులు.
వరుసగా 1. పి.ప్రకాశరావు(AP State EC Member, 2. బి.గౌతమ్ (AP State Vice president), 3. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్( Telangana State President), 4.
“బీఎస్పీ అధిష్టానం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల పార్టీ రాష్ట్రంలో బలహీనపడింది”. —ప్రవీణ్ కుమార్.
ఈ ఆరోపణ అబద్ధం. ఈ పార్టీగురించి మొదటి నుండి తెలిసిన వ్యక్తిగ చెబుతున్న, అధిష్టానం ప్రవీణ్కుమార్ కు ఇచ్చిన స్వేచ్ఛ ఎవరికీ ఇవ్వలేదు . RSP- BSP అని ప్రచారం జరిగినప్పటికి అధిష్టానం
నిజమైన హీరోలు తమిళనాడు లో పుట్టినందుకు ఈర్ష్య గ ఉంది. “కరుణానిధి, ఆయన మనవడు ఉదయనిధి” పూర్వీకులు ఆంధ్రులైనప్పటికీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో హేతుబద్ధ మైన ఆలోచనలు కనుమరుగై పోయినందుకు బాధేస్తుంది.
“ఫ్యూడలిజం, ఫ్యాక్షనిజం, పిరికితనం, సంక్షేమం పేరుతో అడుక్కోవడం, అమ్ముడుపోవడం(ఓట్ల
తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండల headquarters లో 3-8-2023 , గురువారం నాడు “ మణిపూర్” దమనకాండకు వ్యతిరేకంగా క్రైస్తవులందరిని బహుజన్ సమాజ్ పార్టి కార్యకర్తలు అన్ని చర్చిలను సందర్శించి అక్కడి విశ్వసులను సమీకరించి అతి పెద్ద ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందుకోసం
బి.ఎస్.పి-గద్దర్.(GADDAR-B.S.P):- 1997, ఏప్రిల్ లో “గద్దర్” పై తూటాల వర్షం కురిసినపుడు ఒక ఆసక్తి కరమైన సంఘటన జరిగింది. ఆయన NIMS Hospital లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సమయంలో, “మాన్యవర్ కాన్షిరాం” పార్టి పనిమీద హైదరాబాద్ వచ్చారు. జరిగిన సంఘటన పై అవగాహన ఉన్న” మాన్యవర్” రాష్ట్ర
ఈ దరిద్రపు బతుకు ఎన్నాళ్ళు? దుర్మార్గమైన అగ్ర కుల పార్టీలు బహుజన జాతిని అడుగడుగున అవమానిస్తూనే ఉంటారు. అయినా మనకు సిగ్గురాదు. తెలంగాణ ముఖ్యమంత్రి ” భార్యతో “ సహా పైన కూర్చుంటే, ఉప ముఖ్యమంత్రి “భట్టి” ని కింద కూర్చోబెట్టారు. అంత చదువుకున్న ఆయన కైనా ఉండాలికదా! మాటలు కోటలు
55 ఏళ్ళ నాటి ప్రధమికపాఠశాల (పర్వతాపురం) స్నేహం . ఇప్పుడు బి.ఎస్.పి. ఇంటింటికి ప్రచారం కలిపింది. ఆయన డ్రైవర్ గ చేసి రిటైర్డ్ అయ్యాడు. నేను డైరెక్టర్ (అడిషనల్) గ చేసి రిటైర్డ్ అయ్యను. అయినా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ముక్కు మొకం తెలియని వాళ్ళతో స్నేహం, బంధుత్వాలు కలిపిన
_BSP పార్టీ ని తిరువూరులో గెలిపిస్తే_ *తిరువూరులో అక్రమంగా ఆక్రమించిన కబ్జా భూములను ప్రభుత్వ భూములను భూమిలేని ప్రతి పేదలకు పంచుతామంటున్న " శ్రీ లక్కెపోగు వందన కుమార్ గారు*
‘లెనిన్’ లేకపోతే ‘మార్క్సిజం’ అనేది ఈ ప్రపంచానికి తెలిసేది కాదు. “కాన్షిరాం” పుట్టి ఉండకపోతే ఈ దేశానికి “అంబేద్కరిజం” అంటే ఏమిటో అర్ధం అయ్యేది కాదు. “మాయావతి” ముఖ్యమంత్రిణి” అయి ఉండకపోతే పరిపాలన అంటే ఎలా ఉంటుందో “*బహుజనసమాజానికి*(SC,ST,BC,Minorities) అనుభవమయ్యేది కాదు.
“లంబాడా తండ” లన్నీ అక్కడపుట్టిన ప్రముఖులు, పెద్దల పేర్లమీద ఏర్పడతాయి. ఈ తెగలో ఇదో అత్యున్నతమైన గొప్ప సంప్రదాయం. ఇక్కడ మా మధ్య నున్న పెద్దాయన పేరు “రాములు”. ఇది రాములు తండ. ఈయన పేరు మీద కొత్తగ ఏర్పడిన తండలో “రాములు” గారి తో తీయించుకున్న ఫొటో.
బెహన్ మాయావతి గురించి మాట్లాడేటప్పుడు, అసలు-సిసలైన త్యాగ జీవులైన మహా పురుషుల సిద్ధాంతంతో ఏర్పడిన బి.ఎస్.పి. (B.S.P) పై comments చేసేటప్పుడు ఎవరైనా సరే స్పృహలో ఉంటే మంచిది. (అసలు BSP అటే ఏమిటో తెలుసు కుంటే మరీ మంచిది ).
చాలాసార్లు ఓటు వేశాను. కాని నా ఓటు నాకే వేసుకున్నది ఇదే మొదటి సారి. ఈ “ఏనుగు” ను అంబేద్కర్ సృష్టించాడు. కాన్షిరాం ప్రాణం పోశాడు. మాయావతి బ్రతికిస్తోంది. ఏనుగు కు ఓటేయడం ఎంతో గర్వకారణం. ఈ గుర్తుకు ఓటేయాలంటే పెట్టి పుట్టాలి.
బహుజనులారా ఆలోచించండి
మనం బహుజనులమా? బడుగు బలహీన వర్గాలమా? స్వాతంత్ర్యం వచ్చి 76 సం॥లు అయినప్పటికి ఇంకా బలహీనులుగ ఉండటానికి కారణం ఎవరు? ఆ రెండు కులాలు కాదా???
మన “ఓటు” మన పార్టీకి ( బి.ఎస్.పి.) వేసుకుందాం.
దేశ రాష్ట్రపతికి అవమానం జరిగింది. తొలిసారి రాష్ట్రపతి ఇంటికి వెళ్లి ఓ వ్యక్తికి భారతరత్న ఇస్తున్నారు. ఆరోగ్య కారణాల వల్ల అద్వానీ స్వయంగా రాలేకపోతే, అవార్డును అందుకోవడానికి ఒక ప్రతినిధిని పంపవచ్చు, కానీ బిజెపి ఆమెను అవమానించడానికి అద్వానీ ఇంటికి రాష్ట్రపతిని తీసుకువెళ్లింది. మోదీ
మార్పు రావాలి-మార్పు కోరదామంటున్న తిరువూరు నియోజకవర్గం.తిరువూరు మండలం, రోలుపడి గ్రామం, కొత్తమాలపల్లి ప్రజలు వరి కల్లంలో పని చేస్తున్న సందర్భం: ఈ సారి BSP (బహుజన్ సమాజ్ పార్టీ )కే మన ఓటు అంటున్న యువత.
22-02-2024, గురువారం విజయవాడలో జె. పూర్ణచంద్రరావు IPS గారు AP BSP లో చేరిన సందర్భంగ వంద (100) కు పైగ కార్లతో 10 k.m ల కంటే ఎక్కువ దూరం తో జరిగిన ర్యాలి . TS President RSP, AP President పరంజ్యోత గారు, నేను ఇంకా ఎందరో…….
2024 లో జరిగే ఎలక్షన్ కోసం BSP Strategic meeting @ LUCKNOW
బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సర్వ సభ్య సమావేశం లక్నో లో 10-11-2023 న జరిగింది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి 10 మంది ముఖ్యులు హాజరైనారు. President Paramjyothi, Vice President Goutham, Treasurer Kaki Prasad, Official
కులాల కుంపటిలో బతుకుతూ, కుల కంపు పట్ల కుత-కుత లాడిపోతున్నా సరే కులం గురించి చెప్పుకోవలసిన పరిస్థితి ఎదురౌతు��ది.
కులాన్ని కులంతోనే చంపాలి . అది బహుజన్ సమాజ్ పార్టి తోనే సాధ్యం.
మహా పురుషుడా ! మరోసారి పుట్టి, విడిపోయి-పడిపోయిన మాకు కాసింత గడ్డి పెట్టి సిగ్గు నేర్పు తండ్రి!! “రాజ్యాధికారం” లో ఉన్న గొప్పతనం అర్ధం కాక, రక- రకాల సంఘాల పేరుతో అగ్రకులాల పంచనచేరి వాళ్ళ పాదాలకు మడుగులొత్తే మా నాయకులకు నీ “యిజం” ఏమిటో అర్ధమైతే ఒట్టు. ప్చ్ !! నీ ఆలోచన
“ బహిరంగ సభలకంటే వీధి సమావేశాలు, కార్నర్ ( corner) సమావేశాలు ఎక్కువ ఫలితాలనిస్తాయి. “ —- కాన్షిరామ్.
అలాంటి సమావేశమే … తిరువూరు నియోజక వర్గంలోని ఓ “గ్రామం”…
రంజాన్ మాసంలో, హైదరాబాద్ పాతబస్తీ లో ఉన్న “పిస్తా హౌస్” లో ‘హలీం’ తినాల్సిందే. ఆ అనుభూతే వేరు. ఆ పైన “ఖుబాని కా మీట” తింటేగాని రంజాన్ మాసం పూర్తికాదు.
ఈ హలీం టన్నులు-టన్నులుగా రోజూ దుబాయికి special flight లో export కావడం చెప్పుకో తగిన అంశం.
హైదరాబాద్ కే ప్రత్యేకమైన రుచులు:
1.
BSP-BRS EPISODE
“ మనువాదం” అనే పదాన్ని సృష్టించడానికి “మాన్యవర్ కాన్షిరామ్” ఎంత ఆలోచించడో తెలియదు కాని, ప్రస్తుతం అగ్రకులాల నాయకులు మనువాదపు అతి తెలివి తేటలతో
BSP ని ఎన్నిరకాలుగ దెబ్బకొట్టాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఈ మధ్య తెలంగాణ లో జరిగిన BSP-BRS
మనం ఈరోజు ఐఏఎస్, IPS, RDo, కమీషనర్, mro, ఎంపీడీఓ, DE, AE, lecturer, teacher ఐయి ఉండవచ్చు అంబేద్కర్ కృషి వలన. కాని వ్యవస్థ తిరుగ బడినప్పుడు, మన ముద్దుల కొడుకులు, మనవళ్లు, కొడుకులు, కూతుళ్లు మన తాతల, మన తండ్రుల జీవితాలకు అంటే వెనకుకు పయనిస్తారు. అంటే ఆఫ్రికన్ నిజ జీవిత చరిత్ర అయిన
అత్యద్భుత మైన సిద్ధాంతంతో ఏర్పడిన “బహుజన్ సమాజ్ పార్టి” అభ్యర్ధి గ రేపు (20-04-2024, శనివారం) తిరువూరు నియోజకవర్గంలో ‘నామినేషన్’ వేస్తున్నానని చెప్పడానికి ఎంతో ఆనందంగ ఉంది. “మాన్యవర్ కాన్షిరామ్” సృష్టించిన రాజకీయ వేదిక ద్వారా బహుజనులను సగర్వంగా సమీకరిస్తున్న. బాబాసాహెబ్
హమ్మయ్యా ! ఓ పని అయిపోయింది . వేరు వేరు సందర్భాల్లో ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. ఆనందపడేవాళ్ళు-బాధపడేవాళ్ళు సరే, సరి. అరెస్ట్ అయిన వాళ్ళ కులపోళ్ళను మినహాయిస్తే, ఈ ఆనందం, బాధ ఎక్కువగా బహుజనుల్లేనే ఉంటుంది. బహుజన జాతులకు వాళ్ళ కుటుంబాల గురించి, పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించడం రాదు.
1/1 తిరువూరు నియోజకవర్గం లోని చండ్రుపట్ల గ్రామంలో జరుగుతున్న “ఇంటింటికి బి.ఎస్.పి.” కార్యక్రమం ని (రాత్రి 9.00 గంటలకు) పర్యవేక్షిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు బి. పరంజ్యోతి గారు. బహుజనులను ఎడ్యుకేట్ చేస్తున్న కార్యకర్తలతో కలసి నడిచిన బి.ఎస్.పి. రాష్ట్ర అధ్యక్షులు.
భూమి లేనివారికి భూమిని పంచడమే మన మొదటి పని
“బహుజన్ సమాజ్ పార్టి” ( బి.ఎస్.పి.) ప్రభుత్వంలో బెహన్ మాయావతి ముఖ్యమంత్రిగా మొదటి ప్రాధన్యతగ భూమి పంపిణీ చేసారు. కుటుంబానికి 3 ఎకరాలు చెప్పున దాదాపు 18 లక్షల ఎకరాలు పేదప్రజలకు పంచారు. తిరువూరులో మన బి.ఎస్.పి గెలిస్తే మిగులు భూమితో సహ,
MANIPUR-మణిపూర్ : తెగలమధ్య, కులాల మధ్య మతవిద్వేషాల పోరాటం. తెగిపడుతున్న తలలు, నలిగిప���తున్న స్త్రీల నగ్న శరీర అవయవాలను వీడియోగ మలిచి వీక్షిస్తున్న పైశాచిక మృగాలు ఆడుతున్న విద్వేష క్రీడ ఇది. మనుషుల శవాలనే మంటలు గ చేసి చలి కాచుకుంటున్న "గురువుగారి" వారసుల పైశాచిక పదకేళికి మణిపూర్
ఈ ఓటర్లు బిఎస్పికి వెన్నెముక మరియు ఇప్పటి వరకు వారిని బిఎస్పి నుండి ఎవరూ వేరు చేయలేకపోయారు. BSP వారి హృదయాలలో మరియు మనస్సులలో స్థిరపడింది మరియు ఓటు వేసే సమయంలో వారు ఏనుగు బటన్ను మాత్రమే చూస్తారు. అందుకే నేటి యువత వారి నుంచి కొంత నేర్చుకోవాలి.
MANIPUR-మణిపూర్: మణిపూర్ తో సహా క్రైస్తవులపై వివిధ రాష్ట్రలలో జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా “తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం” లోని అనేక చర్చిలకు వెళ్ళి, అక్కడి పాస్టర్లు, వారితో ఉన్నటువంటి విశ్వాసులకు అవగాహన కల్పించిన BSP అధికార ప్రతినిధి లక్కెపోగు. వందనకుమార్ మరియు
“సత్యప్రియ గారు”, మీరు వై.సి.పి. తరపున తిరువూరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. సంతోషం! ప్రయత్నించండి, మంచిదే. కాని సుబ్బారెడ్డి గారి ముందు మీరు ఇలా కింద కూర్చోవడం మేం జీర్ణించుకోలేక పోతున్నాం. ఆయన ముందు మీరిలా దీనంగా ఉండటం దళితులందరికి అవమానకరంగా ఉంది. కోనేరు
1/2
తిరువూరు నియోజకవర్గం లోని చండ్రుపట్ల గ్రామంలో జరుగుతున్న “ఇంటింటికి బి.ఎస్.పి.” కార్యక్రమం ని (రాత్రి 9.00 గంటలకు) పర్యవేక్షిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు బి. పరంజ్యోతి గారు. బహుజనులను ఎడ్యుకేట్ చేస్తున్న కార్యకర్తలతో కలసి నడిచిన బి.ఎస్.పి. రాష్ట్ర అధ్యక్షులు.
తిరువూరు నియోజకవర్గంలోని “గంపలగూడెం” మండల స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టి కార్యాలయం ప్రారంభోత్సవం. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
1988, డిసెంబరు నెల: వంగవీటి మోహన రంగ హత్య జరిగింది. తదనంతరం జరిగిన అల్లర్లలో ‘కాపులు’ ‘కమ్మ’ వాళ్ళ మధ్య ఎంతో అగాధం ఏర్పడింది. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోయినాయి. కోట్ల రూపాయల ఆస్థులు, వ్యాపారాలు బుగ్గి అయినాయి. విజయవాడలో 50 రోజులకు పైగా కర్ఫ్యూ విధించడం ఒక రికార్డ్.
ఇవన్నీ
*ఆకాశంలో బహుజన్ సమాజ్ పార్టి*
అంబరాన్నంటిన అంబేద్కర్.
అందుకునే ప్రయత్నంలో
రెండు రాష్ట్రాల బి.ఎస్.పి.(B.S.P) ప్రతినిధులు.
వరుసగా 1. పి.ప్రకాశరావు(AP State EC Member, 2. బి.గౌతమ్ (AP State Vice president), 3. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్( Telangana State President), 4.
*NTR జిల్లాలోనే మొట్ట మొదటి “కాన్షిరాం” విగ్రహం*
NTR జిల్లాలో , తిరువూరు నియోజకవర్గం, తిరువూరు మండలం, రాజుగూడెం గ్రామంలో “బాబాసాహెబ్ అంబేద్కర్” మరియు “మాన్యవర్ కాన్షిరాం” విగ్రహాల ( ఈ జిల్లాలోనే మొదటి విగ్రహం ) కు బహుజన్ సమాజ్ పార్టి, తిరువూరు ఆధ్వర్యంలో శంకుస్థాపన
సమర్దుడు ఎవరు?
ఓటు అనేది “కూతురు”లాంటిదని “మాన్యవర్ కాన్షిరాం” పదే - పదే చెప్పేవారు. కూతురు కు పెళ్ళి చేసేటప్పుడు కాబోయే అల్లుడు “సమర్ధుడా - కాదా” అని చూస్తాం.
అదేవిధంగా “ఓటు” వేసేటప్పుడు సమర్ధుడైన అభ్యర్ధి నే ఎన్నుకోండి.
సమర్దుడు ఎవరు?
రెండు (2) అగ్రకుల పార్టీల కనుసన్నలలో
మహాత్మ జ్యోతిరావు ఫూలే సతీమణి “మాత సావిత్రిబాయి ఫూలే” 194 వ జయంతి ఉత్సవం సందర్భంగ తిరువూరు నియోజక వర్గంలోని ‘విస్సన్నపేట’ లో జరిగిన బహుజనుల సభ.మహిళాప్రతినిధి శ్రీమతి బంక. వందనకుమారి, రిటైర్డ్ టీచర్ మరియు గంపలగూడెం మండల బి.ఎస్.పి. కన్వీనర్.
1/1 **
“మనువాదపు మత్తులో కూరుకుపోయిన బి. సి.లను ప్రధాన స్రవంతి లోకి తేవలసిన బాధ్యత, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల తో ముందుగా పైకెదిగిన ఎస్సీ లదే. **——మాన్యవర్ కాన్షిరాం.
ఈ ట్రాక్టర్ మీద హమాలి కూలీలుగా పని మీద వెళుతున్న వారందరూ బి.సి.లే. ( వీరిలో యాదవులు, గౌడలు, రజకులు, ముదిరాజులు