*స్థితప్రజ్ఞుడు* 🙏
డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్, ఖమ్మం,వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు ఇస్తున్నాడు
పెళ్లి సమయం వచ్చింది
వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు కరోనాకాలం మొదలవుతుంది
మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన Srikanth_Bolla పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా
నీ గెలుపే మా గెలుపు!
మాళవికా హెగ్డే కేఫ్ కాఫీ డే సిద్దార్థ్ భార్య. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కూతురు. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్దార్థ్ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు. భర్త పోయిన అంతులేని బాధలో, అప్పుల నడిసంద్రంలో
1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్....!
1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ... స్టేట్ ఫస్ట్....!
ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....!
1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు... బ్యాచ్ ఫస్ట్.....!
మాది వ్యవసాయ కుటుంబం. ఇంటర్ అవ్వగానే పెళ్లిచేశారు. ముగ్గురు పిల్లలు. వాళ్లు కాస్త పెద్దయ్యాక ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మే తెలుగు చదివా. ఇంగ్లిష్ మీద ఇష్టంతో గీతం యూనివర్సిటీ నుంచి ఎమ్మే ఇంగ్లిష్ కూడా పూర్తిచేశా. తర్వాత బీఈడీ. నేను వాలీబాల్లో రాష్ట్రస్థాయి క్రీడాకారిణిని కూడా.
*శ్రీకాళహస్తి గుడి లో దైవాన్ని దర్శించుకున్నాకా మరే గుడికీ వెళ్లకూడదు ఏందుకు.?*
*ఎందుకో తెలుసా ? దానివెనుక ఉన్న కారణం ఇదే...*
తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు.
పాపనాశనం ..
నిజం గా జరిగిన సంఘటన🙏
విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు..
ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి
డాక్టర్లు అందరు కమర్షియల్ గా ఉంటారు అనుకోవటం కరెక్ట్ కాదని నిరూపించటానికే ఈ ఆదర్శవంతుడైన డాక్టర్ గురించి చెప్పే ప్రయత్నం ఇది.
తణుకు ప్రభుత్వ హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులోని సేవలు ప్రయివేట్ హాస్పిటల్ కంటే చాలా గొప్పగా ఉన్నాయి, దానికి కారణంలో ఒక భాగం చిన్నపిల్లల యువ డాక్టర్
కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుకభాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్టతో పూజిస్తారు. దీని వెనక ఓ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట. యుద్ధంలో ఎందరినో హత్య
ఆ ఆలయంలో అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం మహిళగా, రాత్రి వృద్ధురాలిగా కనిపిస్తారట
శక్తివంతమైన ఆలయాలకు, చరిత్రకు నెలవు మన దేశం. ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో గుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకే రోజులు అమ్మావారు బాలికగా, యువతిగా, వృద్ధురాలిగా కనిపిస్తుంది.
గుడి అవసరంలేని దేవుళ్ళు !
వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా?
కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి.
వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD , ఆమె MBBS. వ్యాసం చదవడం పూర్తీ అయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా
హనుమాన్ జంక్షన్
ఆంజనేయ స్వామి
ఆలయం చరిత్ర
ఐదవ నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ రాగానే,
మన అందరం వెతుక్కునేది ఆంజనేయ స్వామి విగ్రహం.
అలా కారులోనో, బస్సు లో నో వెళ్తూ, ఆ విగ్రహానికి నమస్కారం చేస్తాం. హనుమాన్ జంక్షన్ కే ఒక ఐకాన్
ఈ, ఆంజనేయ
కొన్ని శతాబ్దాల క్రితం కూడా, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఈయమని పట్టు పట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకి అతనికి
ఈ గుడిలో వినాయకుడు చెవిలో చెబితే కోరిక తిర్చేస్తాడుట............!!
ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి
రక్షణ కోసం మూడు హనుమాన్ మంత్రాలు
శని యొక్క చెడు ప్రభావాలను అధిగమించడం నుండి సడే సతి ప్రభావాలను తగ్గించడం వరకు, హనుమాన్ మంత్రాలు చాలా శక్తివంతమైన పరిహారం. వీటిలో మూడు-
1. ఓం నమో హరి మర్కట మర్కటాయ స్వాహా
శనివారాలలో దీనిని జపించవచ్చు. కఠినమైన శని సంచారం/బలహీనమైన శని కోసం కూడా
అత్యంత అరుదైన దర్శనం నవ పాషాణ విగ్రహం🙏పళని శ్రీ సుబ్రహ్మణ్యుని నిజరూపం🙏ఈ దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం🙏
🙏శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎంబీఏ చేసిన ఆ కుర్రాడు ఉద్యోగం కోసం వెళ్తే నెలకు రూ.10 వేలు జీతం ఇస్తామన్నారు. ఆ మాటలకు ఖంగు తిన్నాడా కుర్రాడు. తమ టిఫిన్ బండి దగ్గర పనిచేసే వంట మాస్టార్లకే రూ.20-30వేలు ఇస్తుంటే... ‘ఉద్యోగం కాదు, వ్యాపారమే కరెక్టు’ అనుకుని తండ్రి నడిపే టిఫిన్ బండిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
అనంతపురం: శివుడు లింగరూపంలో కాకుండా.. విగ్రహరూపంలో ఉన్న ఏకైక దేవాలయం 🙏
శివుడు లింగరూపంలో కాకుండా విగ్రహం రూపం లో ఉన్న ఏకైక దేవాలయం గా సిద్దేశ్వర ఆలయం ప్రఖ్యాతి గాంచింది.ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం,అమరాపురం మండలం,హేమావతి గ్రామం లో 8-11 శతాబ్దంలో నోలంబు రాజులు
సంపూర్ణ శ్రీ వరలక్ష్మీ వ్రత పూజా విధానం🙏
మనం ఎదురు చూసే వరలక్ష్మి అమ్మవారి వ్రతం🙏
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేయాలి
భక్తితో
తొలి ఏకాదశి.... ఇక్కడ ప్రత్యేకం!
దక్షిణకాశీగా పిలిచే ఈ ఆలయంలో కొలువుదీరిన కృష్ణుడు.... పాండురంగ విఠల్ గా పూజలు అందుకుంటున్నాడు. ఓ భక్తుడి కోరిక మేరకు ఇక్కడ స్వయంభువుగా వెలసిన ఈ స్వామిని పూజిస్తే... సకల శుభాలూ కలుగుతాయి. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో
జీజీహెచ్కు యావదాస్తి!
20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్ ఉమా_గవిని ఔదార్యం
వారసులు లేరు..ఇటీవలే భర్త కూడా మృతి, దీంతో తాను చదివిన జీజీహెచ్కు భారీవిరాళం
యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు
🙏మన్రో గంగాళాలు" అంటే ఏవో తెలుసా
🙏
కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే.
తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి.
ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..
1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు,
కార్తిక పురాణం - 1
కార్తీక పురాణము చదివినా, విన్నా ఎంతో శ్రేయష్కరం. పూర్వ జన్మ సుకృతము చేతను, భగవానుని అనుగ్రహము చేతను, మనకు మంచి సమయం అసన్నమైనందుట చేతను, కార్తీక పురాణము చదవాలన్న కోరిక గానీ, వినాలన్న కోరిక గానీ కలుగుతుంది. ప్రతీ రోజూ ఒక అధ్యాయం పెడతాను.
దయచేసి పూర్తిగా చదవండి
గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గర్లో ఉన్న కోలియాక్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో నిష్కలంక_మహాదేవ ఆలయం ఉంది.
ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం
#యాగంటి_బసవయ్య లేచి రంకె వేస్తే కలియుగం అంతమవుతుందని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఉంది...
బసవయ్య అంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు.... ఈ క్షేత్రనంది విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది.. ప్రతి ఇరవై సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతాడు
అక్కడ ప్రమిద లేదు. వత్తి ఉండదు. నూనె పోయరు. అయినాసరే 24 గంటలు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అక్కడ ఎవరూ తవ్వలేదు. నీళ్లు పోయరు. అయినాసరే జలధార ఉబికివస్తుంది. ఆ గుడిలో ప్రతిమలేదు. అమ్మవారి ఆకారం లేదు. కానీ వందలు వేల ఏళ్ల నుంచి వింతలకు కొదవలేదు. ఆ రహస్యాలను తెలుసుకోడానికి
పసుపు రంగు చీరలో ఉన్న మహిళ
పేరు యశోద..
మధురలోని శ్రీ బాంకే బిహారీ ఆలయం వెలుపల గత 30 సంవత్సరాలుగా ఆలయానికి వచ్చే భక్తుల చెప్పులు కాపలా కాస్తున్నది..
ఆమెకు 20 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె భర్త చనిపోయాడు.
తనకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా, ఈ తల్లి...
#శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా.............!!
#కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి అలంకారాలూ లేకుండా దర్శనమిస్తారు.
#నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు.
పటిక బెల్లం లో మూడవవంతు
అరుణాచల ఆలయంలో యదార్థo
ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.
ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు " ��రేయ్ ఎవరన్నా
*మధ్యప్రదేశ్ రాష్ట్రం*
*అత్తింటి వేధింపులే ఐ.ఏ.ఎస్ ని చేశాయి...*
ఒక్క క్షణం గడిస్తే.. ఆమె మెడకు ఉరిపడేదే ! కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్ సాధించి...
శ్రీ కాళహస్తీశ్వరా! నేను శ్రీశైలమునకు పోయి మల్లికార్జునుని సేవింతునా! కాంచీనగరము పోయి అభవుడగు (శివుడు) ఏకామ్రేశ్వరుని ఆరాధింతునా! కాశీ నగరము పోయి విశ్వేశ్వరుని సేవింతునా! ఉజ్జయినీ నగరమునకు పోయి మహాకాలేశుని ఆరాధింతునా! అనగా ఇట్టి క్షేత్రములకు పోయి అందలి దేవతలను
స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి..
పెద్ద తిరుపతి కి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకోలేని వారు ఈ చిన్న తిరుపతి లో తీర్చుకుంటే స్వామి దయతో అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.
ద్వారకా తిరుమల క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రాచీన క్షేత్రముగా
" ���ిరుమల శ్రీవారి పుష్కరిణి పక్కనున్న శ్రీఆదివరాహస్వామి వారి గుడిలో స్వామివారు తమకెదురుగా వచ్చే భక్తులను చూడకుండా అమ్మ వారితో ఏదో రహస్యంగా చెప్తున్నట్టుగా ఉంటారు. అలా పక్కకు తిరిగి ఎందుకున్నారు?
కలియుగంలో శ్రీవారు ఆదివరాహస్వామి వారికి ఒక వరమిచ్చారు. "ప్రధమపూజ, ప్రధమ నైవేద్యం,
వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి
కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే.
అంతే కాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే
తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం గోపురం పై బాగంలో కనిపించే విమాన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి మూల విరాట్ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత భక్తులు బయటకు వచ్చి వాయువ్య మూలలో ఆలయం పై బాగంలో కనిపించే విమాన వెంకటేశ్వర స్వామిని
తిరుమల - మాడ వీధి అంటే ఏమిటి..........!!
తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు...
తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు.
అదే మాడవీధులుగా మారింది, ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను
🌹🌹108 నామాలలో సంపూర్ణ రామాయణం🌹🌹
1.శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేష తల్ప సుఖ నిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చంద కిరణ కుల మండన రామ
6.శ్రీమద్దశరధ నందన రామ
7.కౌసల్యా సుఖ వర్ధన రామ
8.విశ్వామిత్ర ప్రియ ధన రామ
9.ఘోర తాటక ఘాతక రామ
ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామినే నమః 🌹🙏🚩
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం 🌹🙏
అత్యంత అరుదైన అద్భుత దివ్యదర్శనం 🌹🙏
ఈనెల 23 న నిజరూప దర్శనం!
శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 23న జరగబోతున్న స్వామి వారి చందనోత్సవం.
🌺పూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.
ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించ డానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.
కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర🙏
రోజురోజుకి పెరిగే భగవంతుని మహిమ ఎటువంటిదో
మరి తెలుసుకుందామా...
వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం
కూర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?
ముసలితనం కా��ణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు.
స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు.
ఆయన ఎవరో కాదు తిరుమలో వెలిసిన శ్రీనివాసుడు.
ఆ భక్తుడు ఎవరు?
#దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా🙏
1. #శైలపుత్రి
ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం,
ఒక్కడే_అతనొక్కడే
అతనే అంకిత్_కావత్ర (Ankit Kawatra) 186 దేశాల నుండి సుమారు 18000 మంది పోటీ పడగా అందులో అంకిత్ ఎంపికయ్యాడు.👇👇
ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి, విలాసవంతమైన జీవితం గడుపున్న ఓ కుర్రాడు అకస్మాత్తుగా అన్నార్ధుల ఆకలి గురించి ఆలోచించడం
*మహాశివరాత్రి రోజున జాగారం(జాగరణ) చేస్తే పునర్జన్మంటూ ఉండదట*
శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు.
నిజరూపదర్శనం...
ముక్కోటి ఏకాదశి అనగానే భక్తులకు ఉత్తర ద్వారదర్శనం చేసుకునే అలవాటు... కానీ ద్వారకా తిరుమల ఆలయంలో ప్రత్యేకత ఉంది...*
స్వామి* ముందు రోజు అంటే నూతన సంవత్సరం 1వ తారీఖు సాయంత్రం నుంచి 2 వ తారీఖు మధ్యాహ్నం వరకు నిజరూప దర్శనం ఇస్తారు ... అలంకారాలు అన్నీ
1000 సంవత్సరాల క్రితం అమరశిల్పి జక్కన్నచార్య చెక్కిన అపూర్వ సీతారామ ఆంజనేయ స్వాముల వారి శిల్పం..అద్భుతమైన శిల్పం
శ్రీ సీతారాముల చుట్టూ దశావతారాలు చెక్కబడి ఉన్నాయి . క్రింద ముఖ్యప్రాణదేవరుగా పిలువబడే శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. జక్కనచార్య చెక్కిన ఈ శిల్పంలో జీవకళ
పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు
వినాయకుడు బ్రహ్మచారే కావచ్చు... కానీ ఏ పెళ్లిని తలపెట్టినా, అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.
**మంత్రసాని నరసమ్మ గారు**
సూలగుత్తి నరసమ్మ.
97 సంవత్సరాల వయస్సున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలలో ప్రక్రృతి వైద్యం చేస్తుంది. ఓ 50 ఏళ్ళకింద చాలామంది మన దగ్గర ఇలా పుట్టే వారే...
*ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు.*
*వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.*
*🙏🙏🙏భూ వరహా స్వామి 🙏🙏🙏*
*ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా.... ఆ కోరికను నెరవేరుస్తున్న 'భూ వరహాస్వామి'..: ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?*
*'ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..' అంటారు పెద్దలు. జీవితంలో అతిపెద్ద కార్యక్రమాలు ఇవి. ఈ రెండు పనులు చేస్తే వారి జీవితం
శ్రీ పి. వి. ఆర్. కె. ప్రసాద్ 1978-1982 మధ్యలో తి. తి. దే. లో కార్యనిర్వహాణాధికారిగా పని చేశారు. ఆ సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. కర్ణాటక రాష్టానికి చెందిన, ఒకే కుటుంబంలోని ఇరవై మంది
🙏తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలసిన మూలవిరాట్టు వ్రక్ష స్థలంలో మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్టించబడి ఉంటుంది. అందుకే వైకుంఠ నాధుడ్ని శ్రీనివాసుడు గా పిలుస్తారు.ఈ శ్రీ మహాలక్ష్మినే వ్యూహలక్ష్మి అని తంత్ర శాస్త్రంలో పేరు. ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని
🙏“ నేను సంతోషంగా రాస్తాను కానీ...
వ్యాసమహర్షీ.. నాదొక విన్నపం..’’ అన్నాడు
వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు 🙏
వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి
సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే
సమర్థుడెవరన్న సందేహం కలిగింది.
కాసేపు కన్నులు మూసుకుని దేవతలందరినీ
తలచుకుంటూ పోతున్నాడు వ్యాసుడు.
ఈ
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం - వాడపల్లి:
తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుండి నుండి 6 కి.మీ దూరంలో ఉంటుంది ఈ గ్రామం.
ఈ ఆలయం ఏంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయాన్ని కోనసీమ_తిరుపతి అని కూడా అంటారు.
ఈ ఆలయ విశేషాలు చూస్తే తల్లి గోదారమ్మ రెండు పాయలుగా విడిపోయి ఒకటి వశిష్ఠ
చందనోత్సవం ఇలా జరుగుతుంది
ఏటా అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం ఘనంగా జరిగే విషయం తెలిసిందే! ఇందుకోసం భారీ కసరత్తే జరుగుతుంది. స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు.
సర్వం శ్రీ వేంకటేశ్వారార్పణమస్తు!
సర్వేజనా సుజనోభవంతు!
లోకాసమస్తా సుఖినోభవంతు!
ఆ ఏడుకొండలవాడు, ఆపదమోక్కులవాడి కరుణ కటాక్షములు మీ మీద మనందరి మీద ఉండాలని కోరుకొంటూ.🙏
ఓం నమో శ్రీవేంకటేశాయ ఓం నమో శ్రీవేంకటేశాయ
ఓం నమో శ్రీవేంకటేశాయ ఓం నమో శ్రీవేంకటేశాయ🙏🙏
ఊరూరా తిరిగి బిక్షమెత్తి మరీ ఒంటి మిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పునరుద్ధరణ చేసిన శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు ఆంధ్ర వాల్మీకి పేర ప్రసిద్ధులు. వాల్మీకి రామయణాన్ని 108 సార్లు ఆమూలాగ్రం పఠించి దానిని తెలుగులో రచించారు. భద్రాచల రామదాసును మనం ఎలా స్మరిస్తామో ఈయన గొప్పదనాన్ని కూడా
ప్ర: 'త్రిపుర సుందరి' నామానికి అర్థం వివరించగలరు.
జ: ఈ ప్రపంచమంతా 'త్రిపురం'. 'పురం' అంటే 'చోటు' అని అర్ధం. ఈ చోటు అనేది దేశకాలాత్మకం. 'దేశం' (స్థానం) లోకం. అది కాలానికి నిబద్ధమై ఉంటుంది. లోకం, కాలం కలిపి పురం.
ఈ విశ్వమంతా త్రిపురమే. మనమున్న చోటు నడిమిభాగం.
నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక.వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తెసతి. హిమవంతుడు పర్వతరాజు కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటినచంద్ర వంక ధరించిన అమ్మ. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమెపూజ జరుగుతుంది.
_*🚩రేపు తొలి ఏకాదశి , శయన ఏకాదశి🚩*
*తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?*
హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.