Journalist Pandari
4 months
తెలంగాణ భవన్ లో
సీనియర్ న్యాయవాదులతో
కేటిఆర్ భేటీ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ,కేకే మహేందర్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి లకు లీగల్ నోటీసులు, నిన్నటితో ముగిసిన గడువు, తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్న కేటిఆర్